📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్తెరువాయి చంద్రశేఖర్ మృతి బాధాకరం-పాసిం సునీల్ కుమార్

తెరువాయి చంద్రశేఖర్ మృతి బాధాకరం-పాసిం సునీల్ కుమార్

📰 Generate e-Paper Clip

గూడూరు ఉద్యమ వార్త మార్చి 01

గూడూరు పట్టణం ఇందిరానగర్ నందు స్వర్గస్తూలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెరువాయి చంద్రశేఖర్ మృతి బాధాకరం అని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ విచారణ వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆదివారం తెరువాయి చంద్రశేఖర్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాలర్పించి కుటుంభ సభ్యులను పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెరువాయి చంద్రశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కలగాలని కోరుకుంటున్నామని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular