📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్బిల్లు చెంచురామయ్యని పరామర్శించిన- పాసిం సునీల్ కుమార్.

బిల్లు చెంచురామయ్యని పరామర్శించిన- పాసిం సునీల్ కుమార్.

📰 Generate e-Paper Clip

గూడూరు ఉద్యమ వార్త మార్చి 01

గూడూరు పట్టణం ఇందిరానగర్ కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బిల్లు చించురామయ్య పరామర్శించిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ నందు చికిత్స పొంది ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,క్లస్టర్-4 ఇంచార్జ్ బిల్లు చెంచురామయ్యని కలసి పరామర్శించి ఆయన త్వరగా కోలుకుని ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular